Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (20:36 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పోటీల్లో భాగంగా, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేదికలను ఖరారు చేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లలో నాలుగు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. 
 
మే 23వ తేదీన క్వాలిఫయర్‌-1, 24వ తేదీన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. మే 26వ తేదీన క్వాలిఫయర్‌-2, 28వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
క్వాలిఫయర్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య మే 23వ తేదీన చెన్నైలో జరుగుతుంది. మ్యాచ్ 24న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టీమ్ 3, టీమ్ 4 జట్ల మధ్య చెన్నైలో నిర్వహిస్తారు. 
 
మే 26వ తేదీన క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ ఒకటి ఓటమిపాలైన జట్ల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ క్వాలిఫయర్ ఒకటి విజేత, క్వాలిఫయర్ 2 విజేత జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments