Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మేగా వేలం : అంగట్లో బేరానికి 590 మంది ఆటగాళ్లు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (07:25 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెల 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఇందులో 590 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండనున్నారు. బెంగళూరులో జరిగే ఈ మెగా వేలంలో అనేక మంది తెలుగు క్రికెటర్లు కూడా ఉన్నారు. 
 
ఈ వేలం పాటలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగనుంది. ఐపీఎల్ సీజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆటగాళ్లను లక్షల్లో చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐ.పి.ఎల్. ఈ సిరీస్‌లో ఆడేందుకు క్రికెటర్లు అమిత ఉత్సాహం చూపుతారు. 
 
గతేడాది వరకు 8 జట్లు ఆడుతూ వచ్చాయి. ఈ యేడాది మరో రెండు జట్లను చేర్చారు. ఇలా ఆటగాళ్లందరూ కొత్తగా వేలం వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 జట్లు ఒక్కొక్కరు 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్లు నలుగురు ఆటగాళ్లను కూడా ఉంచుకోవచ్చు. మిగిలిన ఆటగాళ్లను బహిరంగ వేలం ద్వారా వేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments