Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మేగా వేలం : అంగట్లో బేరానికి 590 మంది ఆటగాళ్లు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (07:25 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెల 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఇందులో 590 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండనున్నారు. బెంగళూరులో జరిగే ఈ మెగా వేలంలో అనేక మంది తెలుగు క్రికెటర్లు కూడా ఉన్నారు. 
 
ఈ వేలం పాటలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగనుంది. ఐపీఎల్ సీజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆటగాళ్లను లక్షల్లో చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐ.పి.ఎల్. ఈ సిరీస్‌లో ఆడేందుకు క్రికెటర్లు అమిత ఉత్సాహం చూపుతారు. 
 
గతేడాది వరకు 8 జట్లు ఆడుతూ వచ్చాయి. ఈ యేడాది మరో రెండు జట్లను చేర్చారు. ఇలా ఆటగాళ్లందరూ కొత్తగా వేలం వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 జట్లు ఒక్కొక్కరు 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్లు నలుగురు ఆటగాళ్లను కూడా ఉంచుకోవచ్చు. మిగిలిన ఆటగాళ్లను బహిరంగ వేలం ద్వారా వేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లైంగిక కోర్కె తీర్చాలని భర్త ఒత్తిడి: 53 ఏళ్ల భర్తను నరికేసిన 27 ఏళ్ల భార్య

తోతాపురి మామిడి పండ్ల ప్రవేశంపై నిషేధాన్ని ఉపసంహరించుకోండి.. బాబును కోరిన సిద్ధయ్య

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments