Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-10.. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌లకు డౌటే.. పూర్తి ఫిట్‌నెస్ తర్వాతే?

ఐపీఎల్- పదో సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ ఐపీఎల్‌ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ ధ

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (18:45 IST)
ఐపీఎల్- పదో సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ ఐపీఎల్‌ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ ధర్మశాల టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ధర్మశాల మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, కొన్నివారాల పాటు తాను ఐపీఎల్‌కు దూరమవుతానని చెప్పాడు. గాయం నుంచి ఇంకా కోలుకోలేదన్నాడు. 
 
100శాతం ఫిట్‌నెస్‌ సాధించడానికి ఇంకా కొన్ని వారాల సమయం పడుతోంది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే మైదానంలో అడుగుపెడతానని కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఎప్పటికి కోలుకుంటానో తెలియట్లేదన్నారు. గాయంపై త్వరలో ఫిజియో స్పష్టత ఇస్తాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు.  దీంతో ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌తో, 8న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 10న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మూడు మ్యాచ్‌లకు కోహ్లీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

తండేల్ లో బాగా కష్టం అనిపించింది అదే : నాగ చైతన్య

పవన్ - మహేశ్‌ల వల్ల రూ.100 కోట్లు నష్టపోయా - నిర్మాత సింగమనల :: కౌంటరిచ్చిన బండ్ల (Video)

తర్వాతి కథనం
Show comments