Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2015 షెడ్యూల్ విడుదల: 3 మ్యాచ్‌లు వైజాగ్‌లో..

Webdunia
బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (19:21 IST)
ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 
 
సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆడనున్న మూడు మ్యాచ్‌లను విశాఖలో జరగనున్నాయి. మే 24న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈవెంట్ ముగుస్తుంది. గత సీజన్‌లో షారూఖ్ ఖాన్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments