Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విన్- విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించిన షోయబ్ అక్తర్!

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (11:49 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ టీమిండియా క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను పెంపొందించుకునేందుకు శతథా యత్నిస్తున్న అశ్విన్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని షోయబ్ కొనియాడాడు. టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ జట్టును గెలుపు తీరాలకు చేరుస్తున్నానని చెప్పాడు. 
 
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని అక్తర్ తేల్చేశాడు. టీమిండియా కొత్త కుర్రాడు జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన తీరుతో అరంగేట్రం చేశాడని వెల్లడించాడు. మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లాంటి సీమర్లు దూరమవడం భారత్‌కు తీరని నష్టమేనని పేర్కొన్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments