Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసితో ఉన్న భారత్.. సొంతగడ్డపై ఓడించడం సవాలే.. అయినా గెలుస్తాం!

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (17:29 IST)
సొంతగడ్డపై ట్వంటీ-20 సిరీస్ ఓడిన భారత్.. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో కసిగా ఆడుతుందని దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ డివిలియర్స్ అన్నాడు. కానీ భారత్‌పై ట్వంటీ-20 సిరీస్ నెగ్గడం తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. విజయమే లక్ష్యంగా వన్డే సిరీస్‌ను ప్రారంభించనున్నామని డివిలియర్స్ తెలిపాడు. భారత్ గెలుపును అడ్డుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతామని డివిలియర్స్ చెప్పాడు. అయితే తమకు గెలుపంటేనే ఇష్టమని, విజయం  కోసం వంద శాతం కష్టపడతామని డివిలియర్స్ తెలిపాడు.
 
కాన్పూర్‌‍లో శనివారం డివిలియర్స్ మాట్లాడుతూ.. భారత్‌తో అసలైన పోరాటం ఆదివారం నుంచే ప్రారంభం కానుందన్నాడు. పటిష్ఠమైన భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాలేనన్నాడు. వన్డే రూపంలో వివిధ రకాలైన వికెట్లపై, వివిధ రకాలైన వాతావరణ పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడం తమ ఆటగాళ్లకు సిసలైన పరీక్షలాంటిదని డివిలియర్స్ పేర్కొన్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments