Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి ప్రపంచ కప్ టీమిండియాదే : ఏబీ డివిలియర్స్

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (12:04 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఇందులోభాగంగా బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ భారత్ - ఇంగ్లండ్ జట్లు మధ్య గురువారం జరుగుతుంది.
 
ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, ఈ పొట్టి ప్రపంచ కప్ విజేత ఎవరవుతారన్న విషయంపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే, సోషల్ మీడియాలోనూ రసవత్తర చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఓ జోస్యం చెప్పారు. గ్రూపు-ఏ నుంచి న్యూజిలాండ్, గ్రూపు బి నుంచి భారత్‌లు ఫైనల్‌కు చేరుకుంటాయి, పొట్టి ప్రపంచ కప్‌ విజేతగా టీమిండియా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
దీనికి కారణం... భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ళ ప్రతిభ పరవళ్లు తొక్కుతుందని, జట్టులోని ఆటగాళ్ళంతా సమిష్టిగా రాణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సూర్యకుమార్, విరాట్ కోహ్లీలు భీకర ఫామ్‌లో ఉన్నారని చెప్పారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడని, అతడు కూడా ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగుండదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments