Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా భారీ స్కోరు: రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. బిన్నీహాఫ్ సెంచరీ మిస్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (13:24 IST)
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా లంక భారీ స్కోరును ముందుంచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. భారత బ్యాట్స్‌మెన్లు స్కోరు బోర్డును పరిగెత్తిస్తారు. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 132 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను కలుపుకోవడంతో భారత్ ఇప్పటివరకు 243 పరుగుల ఆధిక్యతను సాధించింది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో, శ్రీలంకు టఫ్ టార్గెట్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది.
 
భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా (0), రాహుల్ (2), రహానే (4), కోహ్లీ (21) విఫలమైనప్పటికీ... రోహిత్ శర్మ 50 పరుగులు చేసి స్కోరు బోర్డును గాడిలో పెట్టాడు. అలాగే అర్థ సెంచరీ దిగా ఆడిన బిన్నీ 49 పరుగులకే అవుట్ కావడంతో, నమన్ ఓజా (28), మిశ్రా (1)లు క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్, ప్రదీప్ చెరో మూడేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments