భారత స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (14:51 IST)
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో 350 వికెట్లను తీసుకున్నాడు. ఈ వికెట్‌ను తీయడం ద్వారా శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు. 
 
వీరిద్దరూ ఈ ఫీట్‌ను తామాడిన 66వ మ్యా‌చ్‌లో సాధించడం గమనార్హం. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 350వ వికెట్‌ను 77వ టెస్టులో, హర్భజన్ సింగ్ 83వ టెస్టులో సాధించారు. నేడు బ్రియాన్ వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును సాధించాడు.
 
విశాఖపట్టణం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో డి బ్రియన్‌ బౌల్డ్ చేయడంతో అశ్విన్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ అరుదైన రికార్డుతో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

తర్వాతి కథనం
Show comments