Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (14:51 IST)
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో 350 వికెట్లను తీసుకున్నాడు. ఈ వికెట్‌ను తీయడం ద్వారా శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు. 
 
వీరిద్దరూ ఈ ఫీట్‌ను తామాడిన 66వ మ్యా‌చ్‌లో సాధించడం గమనార్హం. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 350వ వికెట్‌ను 77వ టెస్టులో, హర్భజన్ సింగ్ 83వ టెస్టులో సాధించారు. నేడు బ్రియాన్ వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును సాధించాడు.
 
విశాఖపట్టణం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో డి బ్రియన్‌ బౌల్డ్ చేయడంతో అశ్విన్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ అరుదైన రికార్డుతో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments