Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు : కోహ్లీ డకౌట్.. 77 పరుగుల వద్ద పూజారా అవుట్!

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (11:17 IST)
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు పట్టు లభించింది. రెండో ఇన్నింగ్స్ నిదానంగా సాగుతూ.. ఆధిక్యం దిశగా టీమిండియా పయనిస్తోంది. 125/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్ పుజారా, కెప్టెన్ కోహ్లీల జోడి నిదానంగా ఆడుతూ, స్కోరును ముందుకు తీసుకెళ్లింది. 
 
అయితే వీరిద్దరూ నిలకడగా ఆడినా.. కోహ్లీ 29 పరుగుల వద్ద జీల్ బౌలింగ్‌లో అవుటైయ్యాడు. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా బౌలర్ల ఎత్తులకు చిక్కకుండా కోహ్లీ పూజారా రాణించారు. అయితే కోహ్లీ డకౌట్ కాగా, పుజారా అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 
 
అయితే 77 పరుగుల వద్ద పూజారా కూడా ఇమ్రాన్ తహీర్ బంతికి పెవిలియన్ చేరాడు. అనంతరం దిగిన భారత బ్యాట్స్‌మెన్లు రహానే (2)కూడా స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సహా (6), జడేజా (8)లు క్రీజులో ఉన్నారు. తద్వారా భారత్ 64.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments