Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్మల్ వేస్ట్.. అతన్ని తీసుకున్నపుడే ఓడిపోయింది : ఇమ్రాన్

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (13:17 IST)
భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ తుది జట్టులోకి వికెట్ కీపర్‌గా ఉమర్ అక్మల్‌ను తీసుకున్నపుడే తమ దేశ జట్టు సగం ఓడిపోయిందని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వెల్లడైన ఈ మ్యాచ్ ఫలితంపై ఆయన స్పందిస్తూ చాలా కాలం తర్వాత తాను క్రికెట్ మ్యాచ్ చూశానని, అయితే పాకిస్థాన్ ఆటతీరు ఇంత దారణంగా ఉంటుందని అనుకోలేదన్నారు. 
 
ముఖ్యంగా వికెట్ కీపర్ ఉమర్ అక్మల్... విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అతడిని ఆడించటమే పొరపాటని, అందుకే తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేశారు. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ ఆటతీరుపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్ ఈ వరల్డ్ కప్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నందున పాక్ ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని బ్యాట్స్‌మెన్‌కు సూచించాడు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments