Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో 29న నాలుగో వన్డే... అందుబాటులో 12 వేల టికెట్లు

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (17:33 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. 
 
ఇదే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ... ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఈసేవా కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. నాలుగు విభాగాలుగా టికెట్లను అందుబాటులో ఉంచామని, 400 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 5,000 రూపాయలు విభాగాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments