Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ.. కపిల్ దేవ్

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:47 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. ధోనీ ఫామ్‌లో లేడని చెప్పేందుకు ధోనీ 20 లేదా 25 ఏళ్ల కుర్రాడు కాదని చెప్పారు. ధోనీ నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు అర్థం కావట్లేదని కపిల్ దేవ్ అడిగాడు. విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆటగాడని కపిల్ ప్రశంసించారు. అనుభవం, టాలెంట్ కలిస్తే కోహ్లీ అని చెప్పాడు. 
 
అంతులేని ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చారు. మ్యాచ్‌లు గెలవటం.. ఓడిపోవడమనేది ప్రధాన అంశం కాదని.. మ్యాచ్ ఎలా ఆడారనేదే ముఖ్యమని తెలిపాడు. అలాగే ధోనీ చేసిన సేవలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించాడు. 
 
ధోనీకి ఎంతో అనుభవం వుందని.. క్లిష్ట పరిస్థితుల్లో తెలివైన నిర్ణయాలను తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపించాడని.. ఆ అనుభవమే భారత్‌కు ఉపయోగపడవచ్చునని చెప్పాడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ అని కితాబిచ్చారు. భారత్ తరపున ధోనీ మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనీ అక్కను, అమ్మను హత్య చేయించిన యువతి (Video)

కాంగ్రెస్‍‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్నారు : రాహుల్ గాంధీ

ఏపీకిలో టాటా గ్రూపు రూ.49 వేల కోట్ల పెట్టుబడులు

ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్న జగన్ అండ్ కో : టీడీపీ నేతల కౌంటర్

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

తర్వాతి కథనం
Show comments