Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు..

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (13:36 IST)
టీమిండియా భారత జట్టులో సీనియర్ ఆటగాడు ఎంఎస్. ధోనీపై ఇప్పటివరకు వున్న టీమిండియా రికార్డును వికెట్ కీపర్ రిషబ్ బద్ధలు కొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రిషబ్ అద్భుతంగా రాణించాడు.


ఇప్పటిదాకా ఏ వికెట్ కీపర్‌కు సాధ్యం కాని ఫీట్ సాధించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను అవుట్ చేయడంలో భాగస్వామ్యం వహించడం ద్వారా ఈ యంగ్ బౌలర్ రిషబ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 
 
ఇప్పటివరకు ధోనీ పేరిట ఐదుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేసి భాగస్వామ్యం వహించాడు. కానీ రిషబ్ ధోనీ రికార్డును బద్ధలు చేస్తూ.. ఆరుగురిని అవుట్ చేయడంతో ధోనీని వెనక్కి నెట్టాడు. 
 
కాగా... టీమిండియా ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 250 పరుగుల స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యింది. ఆస్ట్రేలియాను కూడా కేవలం 235 పరుగులకు కట్టడి చేసింది. తద్వారా టీమిండియా పైచేయి సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో రిషబ్ కీలక పాత్ర పోషించి.. అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments