ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు..

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (13:36 IST)
టీమిండియా భారత జట్టులో సీనియర్ ఆటగాడు ఎంఎస్. ధోనీపై ఇప్పటివరకు వున్న టీమిండియా రికార్డును వికెట్ కీపర్ రిషబ్ బద్ధలు కొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రిషబ్ అద్భుతంగా రాణించాడు.


ఇప్పటిదాకా ఏ వికెట్ కీపర్‌కు సాధ్యం కాని ఫీట్ సాధించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను అవుట్ చేయడంలో భాగస్వామ్యం వహించడం ద్వారా ఈ యంగ్ బౌలర్ రిషబ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 
 
ఇప్పటివరకు ధోనీ పేరిట ఐదుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేసి భాగస్వామ్యం వహించాడు. కానీ రిషబ్ ధోనీ రికార్డును బద్ధలు చేస్తూ.. ఆరుగురిని అవుట్ చేయడంతో ధోనీని వెనక్కి నెట్టాడు. 
 
కాగా... టీమిండియా ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 250 పరుగుల స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యింది. ఆస్ట్రేలియాను కూడా కేవలం 235 పరుగులకు కట్టడి చేసింది. తద్వారా టీమిండియా పైచేయి సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో రిషబ్ కీలక పాత్ర పోషించి.. అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments