హార్దిక్ పాండ్యా అవుట్.. రవీంద్ర జడేజా ఇన్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:33 IST)
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటన చివర్లో మళ్లీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. 
 
పాండ్యా వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అతడికి రెస్ట్ అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. వెన్నెముక బలపడేంత వరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు. వచ్చేవారం నుంచి శిక్షణ మొదలవుతుంది. వన్డే సీరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు కూడా పాండ్యా దూరం కానున్నాడు. ప్రస్తుతానికి మాత్రం రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం కల్పించారు. ఇప్పుడు టీమిండియా టీ20 జట్టులో 14 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments