Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్టు.. భారత బౌలర్లు అదుర్స్ (video)

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (11:33 IST)
ఆస్ట్రేలియా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో, చివరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నెమ్మదిగా రేసులోకి వస్తున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి భలే అనిపించారు. దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల జోరుకు కళ్లెం వేస్తున్నారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32), ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభం ఇచ్చారు. 
 
ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ 16 ఓవర్‌లో జడేజా క్యాచ్ ద్వారా ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీసి భారత్‌కు తొలి బ్రేక్ అందించారు. 
 
అనంతరం 23వ ఓవర్‌లో మమ్మద్ షమీ.. మార్నస్ లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్‌కు చుక్కలు కనిపించాయి. ఈ మూడు వికెట్లు సాధించడంతో ఆస్ట్రేలియా 73 పరుగులు సాధించింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

తర్వాతి కథనం
Show comments