Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచ్ : టార్గెట్ 273 రన్స్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (18:40 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుతో భారత్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరిగిన జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత 273 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. టాస్ నెగ్గిన ఆప్ఘన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకుని, భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అనారోగ్యం కారణంగా శుభమన్ గిల్ ఈ మ్యాచ్ కూడా దూరంగా ఉన్నాడు. 
 
ఆప్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ 21, జడ్రాన్ 28, షా 22, షాహిది 80, ఒమర్జాయ 62, నబి 19, రషీద్ ఖాన్ 16, రెహ్మాన్ 10, జడ్రాన్ 2 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా 2, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా ఆప్ఘన్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

తర్వాతి కథనం
Show comments