Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసిన బీసీసీఐ

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (12:45 IST)
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక ప్రపంచ దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ ఆంక్షలను అధికంగా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు జరుపతలపెట్టిన సౌతాఫ్రికా క్రికెట్ టూర్‌ వాయిదాపడింది. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి ఈ నెల 17వ తేదీ నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఇరు జ్టల మధ్య జరగాల్సివుంది. అయితే, సౌతాఫ్రికా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments