Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసిన బీసీసీఐ

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (12:45 IST)
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక ప్రపంచ దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ ఆంక్షలను అధికంగా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు జరుపతలపెట్టిన సౌతాఫ్రికా క్రికెట్ టూర్‌ వాయిదాపడింది. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి ఈ నెల 17వ తేదీ నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఇరు జ్టల మధ్య జరగాల్సివుంది. అయితే, సౌతాఫ్రికా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments