Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విశాఖలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (10:11 IST)
భారత్ ‌- శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడో టి-20 మ్యాచ్‌ విశాఖపట్టణంలో జరుగనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విశాఖ మ్యాచ్ నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో.. విజయమేలక్ష్యంగా రెండు జట్లూ పోటీకి దిగుతున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో విజయం దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
 
మరోవైపు.. ప్రత్యర్థి జట్టుతో పోల్చిచూస్తే.. ధోనీ సేన అన్నివిభాగాలలోనూ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది. అయితే, విశాఖ పిచ్‌లో ఎలాంటి తేడా లేకుండా ఉంటే.. పరుగుల మోత మోగడం ఖాయమని తెలుస్తోంది. కాగా, రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ కోసం... విశాఖ అభిమానులతో పాటు,దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం..ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments