Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ టూర్: 20న టీమిండియా జట్టు ఎంపిక..!

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (18:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు ప్రయాణమవుతున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో పాల్గొనే టీమిండియాను ఈ నెల 20న ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాల తెలిపాయి. 20న జరిగే బీసీసీఐ జాతీయ సెలెక్షన్ కమిటీ ముంబయిలోని క్రికెట్ సెంటర్‌లో సమావేశం కానుంది. 
 
బంగ్లా టూర్‌లో భారత జట్టు ఒక టెస్టు, 3 వన్డేలు ఆడుతుంది. వీలైతే ఓ టి20 ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా, టెస్టు క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంటు ప్రకటించిన నేపథ్యంలో, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. 
 
ఇదిలా ఉంటే కోహ్లీతో పాటు మరికొందరు సీనియర్లు ఈ టూర్‌కు వెళ్లలేమని, విశ్రాంతి కావాలని బోర్డును కోరినట్టు సమాచారం. ఇక, దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో మార్పులు చేర్పులపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఈ నెల 19న సమావేశం కానుంది.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments