న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో భారత్ క్రికెట్ సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత భారత్ తొలుత న్యూజిలాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో తలపడుతుంది.
అయితే, న్యూజిలాండ్తో జరిగే క్రికెట్ సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రాహుల్, రోహిత్ శర్మలకు విశ్రాంతి నిచ్చారు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే క్రికెట్ సిరీస్ కోసం వెన్ను నొప్పితో బాధపడుతూ తిరిగి కోలుకుంటున్న రవీంద్ర జడేజా మళ్లీ జట్టులోకి రానున్నారు. ఈ సిరీస్ల కోసం ప్రకటించిన జట్ల వివరాలను పరిశీలిస్తే,