Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా టూర్: వన్డే, ట్వంటీ-20 జట్ల ప్రకటన.. ధోనీ కెప్టెన్!

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2015 (14:39 IST)
దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా వన్డే, ట్వంటీ-20 జట్లకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్సీ సారథ్యం వహించనున్నాడు. అలాగే ఈ జట్టులో కొత్త ఆటగాళ్లకు సెలెక్షన్ కమిటీ సభ్యులు అవకాశం కల్పించారు. వన్డే జట్టులో ఆల్ రౌండర్‌గా గురుకీరత్ సింగ్‌కు సెలెక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఇక టీ20 జట్టులో స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలతో పాటు కొత్త కుర్రాడు ఎస్ అరవింద్‌కు అవకాశం కల్పించింది. 
 
ఇకపోతే.. మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రెహానే, అంబటి రాయుడు, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, రవిచంద్రన్ అశ్విన్, గురుకీరత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. 
 
ట్వంటీ-20 జట్టులో ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రెహానే, రాయుడు, అక్షర్ పటేల్, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఎస్ అరవింద్‌లకు జట్టులో సంపాదించుకున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments