Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచి తీరుతుంది: శ్రీకాంత్

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (12:15 IST)
భారత్‌లో వచ్చే ఏడాది జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా గెలిచి తీరుతుందని టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పారు. ఇప్పటికే ట్వంటీ-20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాను పొట్టి ఫార్మాట్‌లో బలమైన జట్టుగా అందరూ భావిస్తున్నారని, తద్వారా భారత జట్టుకు వరల్డ్ కప్ ట్వంటీ-20 ట్రోఫీని సొంతం చేసుకునే ఛాన్సుందని హైదరాబాదులో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 
 
టీమిండియా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీకాంత్, భారత్‌లో ట్వంటీ-20కి మంచి ఆదరణ ఉందని తెలిపారు. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెటర్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా టీ-20 ఫార్మాట్‌లో భారత్ గట్టిపోటీని ప్రదర్శించి వరల్డ్ కప్ విజేతగా అవతరిస్తుందని శ్రీకాంత్ ఆశించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments