Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ : కపిల్ దేవ్ కామెంట్స్

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (12:33 IST)
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. వాస్తవానికి ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నింశారు. 
 
టీమిండియాలో స్టార్లు ఉండగా కోచ్‌తో పనేంటని, ధోనీ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లే జట్టును నడిపించగలరన్నారు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగలిగితే చాలన్నారు. టీమిండియా కోచ్ కోసం బీసీసీఐ టైమ్ వేస్ట్ చేస్తోందని విమర్శించాడు. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎవరిని నియమిస్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments