Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయుడు దెబ్బ... జింబాబ్వేపై 4 పరుగుల తేడాతో భారత్ విజయం

Webdunia
శుక్రవారం, 10 జులై 2015 (20:52 IST)
అంబటి రాయుడు (124) నాటౌట్ దెబ్బ ఒకవైపు, భారత్ బౌలర్ల దెబ్బ ఇంకోవైపు... దీనితో జింబాబ్వే 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడింది. 50 ఓవర్లలో 251 పరుగలు మాత్రమే చేయగలిగింది. చేతిలో వికెట్లు ఉన్నా ఉపయోగించుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాట్సమన్లలో చిగుంబురా (104) నాటౌట్ గా నిలబడినా మిగిలినవారు వికెట్లు పారేసుకున్నారు. శిబంద 20 పరుగులు, చిభాబ 3, మసకడ్జ 34, విలియమ్స్ 0, రాజా 37, ముతుంబామి 7, క్రెమర్ 27, ట్రిరిపాన్ 1 పరుగు చేశారు. చివరి రెండు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించవచ్చు అని అనుకున్నా భారత్ బౌలర్ల దెబ్బకు సాధ్యం కాలేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments