యశస్వీ జైశ్వాల్ అదుర్స్... అరుదైన రికార్డు.. 19 ఏళ్ల తర్వాత తొలిసారి

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (14:07 IST)
Yashasvi Jaiswal
భారత్- ఇంగ్లండ్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న  ఈ టెస్టు మ్యాచ్ లో యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీతో  తొక్కాడు. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. 
 
400 మార్క్‌ను అందుకోకుండా ఇంగ్లండ్ బౌలర్లు కట్టడిచేశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అందులో ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు నమోదవ్వడం ఇది కేవలం రెండో సారి మాత్రమే. భారత్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు 34 పరుగులే. 
 
శుభ్‌మన్ గిల్ 46 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే టెస్టుల్లో తన సహచరులు 34 కంటే ఎక్కువ పరుగులు చేయకుండా ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించడం క్రికెట్ చరిత్రలో ఇది రెండో సారి. వెస్టిండీస్ 405 పరుగులు సాధించగా తమ బ్యాటర్లలో రెండో అత్యధిక స్కోరు బ్రావో చేసిన 34 పరుగులే కావడం గమనార్హం. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత లారా రికార్డును జైస్వాల్ సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments