Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడున్న జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదు: రవిశాస్త్రి

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (19:04 IST)
ఇప్పుడున్న టీమిండియా జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదని టీమండియా డైరక్టర్ రవిశాస్త్రి అన్నారు. శ్రీలంకతో చివరి టెస్టు కొలంబోలో జరుగనున్న నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితిని బట్టి జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు.  
 
పరిస్థితిని బట్టి ఎవరి అవసరం ఉంటుందో వారినే బ్యాటింగ్, బౌలింగ్‌కు పంపుతామని.. ఈ సూత్రం బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలకూ వర్తిస్తుందన్నారు. గాలే టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలో దిగామని, కొలంబో టెస్టులోనూ అందులో మార్పులేదని అన్నారు. 
 
గత టెస్టులో ఆడిన విధంగా చివరి టెస్టులోనూ సరైన క్రికెట్ ఆడతామని రవిశాస్త్రి చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ పొజిషన్ మారుతూ వుంటుందని చెప్పారు. మూడో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకపోయినా.. విజయం సాధించే దిశగా బ్యాటింగ్ పొజిషన్, బౌలింగ్‌పై మార్పులుంటాయన్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments