Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025: అదరగొట్టిన తెలుగు యువతి త్రిష

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (17:44 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తెలుగు యువతి త్రిష గొంగాడి చరిత్ర సృష్టించింది. మంగళవారం నాడు స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తొలి సెంచరీ సాధించిన త్రిష గొంగాడి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ సెంచరీ మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో తొలి సెంచరీగా కూడా నిలిచింది.
 
సానికాతో కలిసి గొంగాడి త్రిష భారత్‌ స్కోరును 208-1కి చేర్చింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, ఓపెనర్లు కమలినీ, త్రిష గొంగాడి బౌండరీలతో విరుచుకపడ్డారు. దీనితో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 67-0తో బలమైన స్కోరును సాధించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త!

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

గుట్కా నమిని అసెంబ్లీలో ఊసిన యూపీ ఎమ్మెల్యే (Video)

డ్రైవర్ వేధింపులు... నడి రోడ్డుపై చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె (Video Viral)

Ambati: జగన్ సీఎంగా వున్నప్పుడు పవన్ చెప్పు చూపించలేదా.. జమిలి ఎన్నికల తర్వాత?: అంబటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

తర్వాతి కథనం
Show comments