Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం - టీమిండియా అగ్రస్థానం పదిలం

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (11:31 IST)
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్ గెలవడంతో భారత్ ఖాతాలో 268 పాయింట్లు సాధించి ఐసీసీ టీ20 ర్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అదేసమయంలో ఇంగ్లండ్‌ ఏడు పాయింట్లను కోల్పోయింది. రెండో స్థానంలో నిలిచింది. 
 
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. చివరగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయభేరీ మోగించింది. ఫలితంగా భారత్ పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

తర్వాతి కథనం
Show comments