Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం - టీమిండియా అగ్రస్థానం పదిలం

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (11:31 IST)
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్ గెలవడంతో భారత్ ఖాతాలో 268 పాయింట్లు సాధించి ఐసీసీ టీ20 ర్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అదేసమయంలో ఇంగ్లండ్‌ ఏడు పాయింట్లను కోల్పోయింది. రెండో స్థానంలో నిలిచింది. 
 
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. చివరగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయభేరీ మోగించింది. ఫలితంగా భారత్ పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

తర్వాతి కథనం
Show comments