Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ పాక్‌తోనే!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:07 IST)
క్రికెట్ అభిమానులకు ఐసిసి శుభవార్త తెలిపింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్‌ రెండో దశ యూఏఈ మరియు ఒమన్‌లో పూర్తయిన వెంటనే అక్కడే ఐసీసీ వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుండి సూపర్ 12 స్థానం కోసం పోటీపడే జట్లకు మ్యాచ్ లను నిర్వహించబోతుంది. ఇక తొలి టీ-20 మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాతో ప్రపంచ కప్ మొదలుకానుంది. 
 
అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్ 14 న వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జట్టు జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ ఆయా దేశాల క్రికెట్ సంఘాలకు తెలిపింది.
 
ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్ జట్టుతో పోటీపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక, నవంబర్ 14న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజును రిజర్వ్ డేగా ఉంచారు. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments