Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ పాక్‌తోనే!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:07 IST)
క్రికెట్ అభిమానులకు ఐసిసి శుభవార్త తెలిపింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్‌ రెండో దశ యూఏఈ మరియు ఒమన్‌లో పూర్తయిన వెంటనే అక్కడే ఐసీసీ వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుండి సూపర్ 12 స్థానం కోసం పోటీపడే జట్లకు మ్యాచ్ లను నిర్వహించబోతుంది. ఇక తొలి టీ-20 మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాతో ప్రపంచ కప్ మొదలుకానుంది. 
 
అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్ 14 న వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జట్టు జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ ఆయా దేశాల క్రికెట్ సంఘాలకు తెలిపింది.
 
ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్ జట్టుతో పోటీపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక, నవంబర్ 14న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజును రిజర్వ్ డేగా ఉంచారు. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments