Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ బోర్డుపై దావా వేస్తే.. పీసీబీకి చుక్కలు కనిపించాయ్..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (12:09 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించింది. భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ మ్యాచ్‌లు తగ్గిపోయిన నేపథ్యంలో తమ క్రికెట్ బోర్డుకు జరిగిన నష్టానికి గాను 447 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ పీసీబీ భారత క్రికెట్ బోర్డుపై దావా వేసింది. ముంబై పేలుళ్ల అనంతరం 2015 నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటనరు దూరంగా వుంది. దీంతో పీసీబీకి నష్టం ఏర్పడింది. 
 
అందుకే రూ.447 కోట్లను నష్టపరిహారంగా బీసీసీఐ చెల్లించాలని దావా వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించిన ఐసీసీ.. చివరకు భారత క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని గుర్తు చేసింది. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి తమ కోర్టు ఖర్చులను రాబట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments