Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్‌‌కు పాల్పడ్డారని అంగీకరించిన ఐసీసీ

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (10:54 IST)
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ యవ్వారం రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురూ మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు అంగీకరించి బుకీల నుంచి పెద్దఎత్తున డబ్బు స్వీకరించినట్టు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్‌కు సహకరించినట్లు లలిత్ మోడీ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని ఐసీసీ ఒప్పుకుంది. ఈ సమాచారాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగాగానికి పంపడంతో పాటు.. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశామన్నారు. అయితే, వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments