Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోటీకి సర్వం సిద్ధం.. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్ జరుగుతుందంటే...

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (11:38 IST)
చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలోభాగంగా, ఆదివారం ఫైనల్ పోరు జరుగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఫైనల్ మ్యాచ్ మాత్రం పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం భారత క్రికెట్ జట్టు ఫైనల్‌‍కు చేరుకోవడమే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫైనలో పోరును దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌‍లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం బ్రాండ్ న్యూ పిచ్ కాకుండా, సెమీ ప్రెచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిపింది. 
 
రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23వ తేదీ ఈ పిచ్‌ను గ్రూపు దశలో భారత్ - పాక్ మ్యాచ్‌కు ఉపయోగించారు. దీంతో ఇపుడు ఇదే పిచ్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో 51వ శతకాన్ని వేసుకున్నాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ 46 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments