2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తా: యువరాజ్ సింగ్

2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:57 IST)
2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు.

అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన చేసే అవకాశం లేదని చెప్పాడు. తన కెరీర్ తొలి ఆరేడేళ్లు మంచి ఫామ్‌లో సాగిందని.. అనంతరం టెస్టు మ్యాచ్‌లో అవకాశాలు రాలేదని చెప్పాడు. టెస్టులో అవకాశాలు వచ్చిన తరుణంలో క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఈ టోర్నీలో రాణిస్తే 2019 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లభించవచ్చునని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత ఏడాది జూలై నుంచి ఏ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ యువరాజ్ సింగ్ తళుక్కుమనకపోవడంతో.. యువీ రిటైర్మెంట్ తీసుకుంటాడని మీడియాలో వస్తున్న వార్తలకు యువీ పై వ్యాఖ్యల ద్వారా చెక్ పెట్టాడు. ఫలితంతా ప్రపంచకప్‌లో ఆడే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments