Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తా: యువరాజ్ సింగ్

2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:57 IST)
2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు.

అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన చేసే అవకాశం లేదని చెప్పాడు. తన కెరీర్ తొలి ఆరేడేళ్లు మంచి ఫామ్‌లో సాగిందని.. అనంతరం టెస్టు మ్యాచ్‌లో అవకాశాలు రాలేదని చెప్పాడు. టెస్టులో అవకాశాలు వచ్చిన తరుణంలో క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఈ టోర్నీలో రాణిస్తే 2019 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లభించవచ్చునని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత ఏడాది జూలై నుంచి ఏ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ యువరాజ్ సింగ్ తళుక్కుమనకపోవడంతో.. యువీ రిటైర్మెంట్ తీసుకుంటాడని మీడియాలో వస్తున్న వార్తలకు యువీ పై వ్యాఖ్యల ద్వారా చెక్ పెట్టాడు. ఫలితంతా ప్రపంచకప్‌లో ఆడే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments