Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్ ఆటగాళ్ల బస్సుపై దాడి.. ''సారీ ఆస్ట్రేలియా'' క్షమాపణలు కోరిన గౌహతి యువత

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (14:58 IST)
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రివ్వారు. ఇలా ఆతిథ్య జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సుపై దాడికి పాల్పడటంపై అంతర్జాతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన యువత మనసు మార్చుకుంది. 
 
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాము చేసిన పనికి వస్తున్న విమర్శలతో గౌహతి యువత మనసు మార్చుకుని.. ఆసీస్ క్రికెటర్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. వందలాది మంది హోటల్ ముందు.. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments