ధోనీ స్టంపింగ్ కంటే వేగంగా మాల్యాకు బెయిల్ వచ్చింది.. రైతులనైతే అరెస్ట్ చేస్తారు..

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటూ.. చమత్కారాలు పోస్ట్ చేసే.. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో జనాన్ని అలరించిన సెహ్వాగ్.. సరికొత్త

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:05 IST)
ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటూ.. చమత్కారాలు పోస్ట్ చేసే.. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో జనాన్ని అలరించిన సెహ్వాగ్.. సరికొత్త ట్వీట్లతో ప్రజల మనస్సును దోచుకుంటున్నాడు. తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి సెహ్వాగ్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
బ్యాంకు రుణాలను ఎగవేతకు పాల్పడిన లిక్కర్ బారొన్, బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాను ఉద్దేశించి సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. విజయ్ మాల్యాకు ‘ ధోని స్టంపింగ్ కంటే వేగంగా విజయ్ మాల్యాకు బెయిల్ లభించింది’ అంటూ ట్వీట్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే వారిని అరెస్టు చేస్తారని, అదే విజయ్ మాల్యాను ఏడాది తర్వాత అరెస్టు చేసి వెంటనే బెయిల్ మంజూరు చేశారని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana : తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తండ్రి పేరుతో రూ.3 కోట్లకు బీమా... తర్వాత పాము కాటుతో చంపేసిన కన్నబిడ్డలు

Chandrababu: పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు ఓ క్లారిటీ ఉంది... సజ్జల

Pawan Kalyan: నేను టిక్కెట్లు అమ్ముకోవట్లేదు.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

శంబాలా సినిమా చాలా డిఫరెంట్ కథ, సక్సెస్ కొట్టబోతున్నాం: నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments