Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వుమెన్ జట్టులో కరోనా కలకలం.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పాజిటివ్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:07 IST)
Harnan preet kaur
భారత క్రికెట్‌ను కూడా కరోనా వదలట్లేదు. భారత్ వుమెన్ జట్టులో కోవిడ్ కలకలం రేపింది. తాజాగా ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 
 
వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో కౌర్ ఉన్నారు. నిన్న సాయంత్రం ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఇవాళ ఉదయం తెలిసింది. గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ కరోనా టెస్టులు చేయించుకున్నారు.
 
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, బద్రీనాథ్‌, యూసుఫ్ పఠాన్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments