హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లకు బీసీసీఐ ప్రమోషన్!

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (14:55 IST)
2023-2024 సంవత్సరానికి సంబంధించిన క్రికెటర్ల వేతన వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఒప్పందంలో పలు నాటకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 
 
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లు రూ.కోటి వేతనం పొందుతుండటంతో వారిని ఏ డివిజన్‌కు మార్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇద్దరికీ ఐదు రెట్లు అదనంగా వేతనం లభించడం గమనార్హం. దీనికి తోడు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
రెండు వైట్ బాల్ ఫార్మాట్‌లలో హార్దిక్ పాండ్యాను భారత కెప్టెన్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ మణిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ (GT)కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు ఆల్‌రౌండర్ తన సామర్థ్యాన్ని గ్రహించాడని ఈ మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments