Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణ స్థితిలో శ్రీలంక టీమ్ : దుమారం రేపిన భజ్జీ ట్వీట్

శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు.

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (16:06 IST)
శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో లంకేయులు చిత్తుగా ఓడిపోయారంటూ గుర్తు చేయగా, దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో భజ్జీ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో శ్రీలంక ఘోరంగా ఓడిపోయిందని... తొలి ఇన్నింగ్స్‌లో 200, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిందని ట్వీట్ చేశాడు. తన కెరియర్‌లోనే అట్టడుకు స్థాయికి శ్రీలంక పడిపోయిందని... జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు. 
 
త్వరలోనే వారు కోలుకుంటారని... మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. పలువురు నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు కూడా తమ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో, తన ట్వీట్‌ను భజ్జీ డిలీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments