Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది.. చెప్పింది ఎవరబ్బా?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (16:37 IST)
ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మిస్టర్ కూల్‌గా ఉండి.. నేటితరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు ధోనీ. అలాంటి ధోనీపై ఓ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీ వల్లే తన కెరీర్ నాశనం అయిందని విమర్శించాడు. ధోనీ తనకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు తన కెరీర్ మరోలా ఉండేదని వాపోయాడు.
 
టీమిండియా ఆటగాడు ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్‌కు ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే గుడ్ బై చెప్పాడు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013లో భారత జట్టులోకి వచ్చిన మధ్యప్రదేశ్ క్రికెటర్ ఈశ్వర్ పాండే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. 
 
''మహేంద్ర సింగ్ ధోనీ నాకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. నా కెరీర్ మరోలా ఉండేది. అప్పుడు నా వయస్సు 23-24 సంవత్సరాలు. ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది. అప్పుడు ధోనీ భాయ్ నాకు టీమ్ ఇండియాలో అవకాశం ఇచ్చి ఉంటే.. నేను నా దేశం కోసం బాగా రాణించేవాడి. 
 
కానీ సరైన అవకాశాలు దక్కలేదు.. అని వాపోయాడు. 2013లో న్యూజిలాండ్ పర్యటనలో ఈశ్వర్ పాండే టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఆ సమయంలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ తుది జట్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments