Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్ముదులిపిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్

Webdunia
గురువారం, 23 మే 2019 (15:57 IST)
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజవర్గాల్లో బీజేపీ జయభేరి మోగించింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈస్ట్‌ఢిల్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ తరపున పోటీ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘన విజయం సాధించారు. ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ మినహా గంభీర్‌కు ఎవరూ పోటీని ఇవ్వలేకపోయారు. 
 
ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి బరిలో నిలిచిన అతిషీ మూడో స్థానంలో నిలిచారు. 2014లో నరేంద్రమోదీ హవాతో తొలిసారి ఏడు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తాచాటింది. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఓటమిపాలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments