Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్‌కు మకాం మార్చాడా?

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (14:28 IST)
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన భార్యాపిల్లలతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై సర్ఫరాచ్ అహ్మద్ స్పందించాడు. తనకు పాకిస్థాని విడిచి వెళ్లాలన్న ఆలోచన లేశమాత్రం కూడా రాదన్నారు. ఆ వార్తలు శుద్ధ అబద్ధమన్నారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేసే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి వార్తలు వినాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 36 యేళ్ల సర్ఫరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు. టెస్టు జట్టు ఆశ్చర్యకరంగా చోటు దక్కించుకున్న సర్ఫరాచ్.. రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆయన దేశాన్ని వీడి ఇంగ్లండ్‌కు మకాం మార్చినట్టు వార్తలు రావడంతో సర్ఫరాజ్ క్లారిటీ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments