Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌కు చోటు దక్కేనా?

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:44 IST)
ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే, బుధవారం ఈ వేదికలో నాలుగే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పని పట్టేందుకు భారత యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు.
 
మరోవైపు, ఫామ్ లేమి సమస్యతో బాధపడుతున్న శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు కల్పిస్తారో లేదో అన్న సందేహం ఉంది. అదేసమయంలో ముంబై ఆల్రౌండర్ శివమ్ దూబె దూకుడు జట్టుకు ఎంతో మేలు చేస్తుంటే, జట్టు సారథిగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments