Webdunia - Bharat's app for daily news and videos

Install App

డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా.. మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత.. బాల్ ట్యాంపరింగ్ చేశాడు..

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది.

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (17:09 IST)
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది. హోబర్ట్‌లో జరిగిన రెండో టెస్టులో డుప్లెసిస్‌ బంతి స్థితిని మార్చాడని, ఐసీసీ నిబంధనావళిలోని 2.2.9వ ఆర్టికల్‌ను అతిక్రమించినట్లు పేర్కొంది. రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు డుప్లెసిస్‌ నోటిలోని తడి అంటించి బంతిని మెరిసేలా చేశాడు.
 
అప్పుడు అతడి నోట్లో చూయింగ్‌ గమ్‌లాంటి పదార్థం ఉంది. టీవీ రిప్లైలో ఇది స్పష్టంగా కనిపించడంతో అతడిపై బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో డుప్లెస్‌ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులందాయి. దీంతో స్పందించిన ఐసీసీ.. డుప్లెస్‌ మ్యాచ్‌ రుసుంలో 100 శాతం కోత విధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments