ఇంగ్లాండ్ సూపర్ ఇన్నింగ్స్.. 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌, ఇంగ్లాండ్‌ 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌పై 289 పరుగుల ఆధిక్యం సాధ

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:56 IST)
ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌, ఇంగ్లాండ్‌ 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌పై 289 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్‌ (137 నాటౌట్‌; 177 బంతుల్లో 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు, ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడింది. 
 
అంతకుముందు రోజు స్కోరుకు అదనంగా 39 పరుగులు జోడించింది. ఆధిక్యాన్ని 289కి పెంచుకుంది. ఆదివారం నుంచి క్రిస్‌వోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఆల్ రౌండర్.. శామ్ కరన్.. 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వేగంగా ఆడుతూ హార్దిక్‌ పాండ్య వేసిన 88.1వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఫీల్డర్‌ షమికి చిక్కాడు. దాంతో జోరూట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments