Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలి.. రషీద్ ఖాన్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (20:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని 400 జిల్లాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వారి చేష్టలకు అడ్డుపడేవారే లేరని చెప్పాలి. ఇక ఈ నెల 31 లోపు అమెరికా తన పూర్తి సైన్యాన్ని వెనక్కు రప్పించే దిశగా ఆలోచిస్తోంది. అదే జరిగితే తాలిబన్ల చేతుల్లో ఆ దేశం విలవిలలాడి పోవాల్సిందే నని తెలుస్తోంది. ఇక ఈ సందర్భంలో ఆఫ్గనిస్తాన్ స్టార్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తున్నాడు.
 
తన దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం తమ దేశంలో శాంతి భద్రతలు లేవని తాలిబన్లు ఇష్టారీతిన మారణ హోమం సృష్టిస్తున్నారంటూ వాపోయాడు. 
 
కాబట్టి మళ్లీ తన దేశాన్ని శాంతి యుతంగా మార్చాలని కోరుతున్నాడు. ఆక ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన చేసిన రిక్వెస్ట్‌కు ఎవరైనా స్పందిస్తారో లేదో అన్ని మాత్రం చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments