Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రస్థానాన్ని నిలుపుకున్న టీమిండియా.. 139 యేళ్లలో ఏకైక కెప్టెన్ ధోనీ

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (11:51 IST)
ట్వంటీ-20ల్లో భారత క్రికెట్ జట్టు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆస్ట్రేలియా గడ్డపై ధోనీ సేనకు లభించిన మూడో వరుస విజయం. దీంతో 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇక వరుసగా మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన ఆసీస్ జట్టు 110 రేటింగ్ పాయింట్లతో ఏకంగా ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. ఇక 118 రేటింగ్ పాయింట్లతో ఉన్న వెస్టిండీస్, శ్రీలంకలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 
 
మరోవైపు ఆదివారం లభించిన విజయంతో 139 ఏళ్ల రికార్డును కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బద్దలు కొట్టారు. గత 139 సంవత్సరాల్లో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పర్యాటక జట్టు సారథిగా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా.. విదేశీ కెప్టెన్లకు శ్మశానం అని పేరుబడిన ఆస్ట్రేలియా గడ్డపై వారినే చిత్తుచేసి సగర్వంగా నిలిచాడు.  

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments