Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మెరీనా బీచ్‌లో ధోనీ, జీవా ఇలా చేశారు.. (వీడియో)

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:18 IST)
మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మేనేజ్‌మెంట్‌తో ఏర్పాట్లు, ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం చెన్నైకి తన కుటుంబంతో వచ్చిన ధోనీ.. కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు. గుంతతీసి.. తన కుమార్తెను అందులోకి దింపాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
కాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో వన్డేలు, ట్వంటీ-20ల్లో ఆడేందుకు ధోనీ వెళ్లనున్నాడు. ప్రస్తుతం చెన్నై బీచ్‌లో జీవాతో కలిసి ధోనీ ఆడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments