Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ ఏరోస్పేస్‌లో ద్రోణి డ్రోన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ పెట్టుబడి

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (16:42 IST)
చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ బుధవారం అమేజాన్‌లో 85,000 రూపాయల ధరతో వినియోగదారు డ్రోన్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇందులో పెట్టుబడి పెట్టినట్లు గరుడ ఏరోస్పేస్ తెలిపింది. 
 
గరుడ ఏరోస్పేస్ ప్రకారం, భారతదేశంలో 7 లక్షలకు పైగా వినియోగదారు డ్రోన్‌లు, నానో డ్రోన్‌లు ఉన్నాయి. అంటే 250 గ్రాముల కేటగిరీ కింద DGCA ధృవపత్రాలు లేదా పైలట్ లైసెన్స్‌లు అవసరం లేదు. 
 
వినియోగదారుల డ్రోన్లు- టాయ్ డ్రోన్ సెగ్మెంట్ చాలా వరకు చైనా నుండి ఉద్భవించాయి. కస్టమర్లు సాంప్రదాయకంగా డీజేఐని ఇష్టపడతారు. 
 
ద్రోణి అనేది 250 గ్రాముల కంటే తక్కువ బరువున్న ఒక చిన్న-పరిమాణ ఫోల్డబుల్ క్వాడ్‌కాప్టర్ నానో డ్రోన్, ఇది ఒకరి జేబులోకి సరిపోతుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్‌తో 48 MP కెమెరాను కలిగి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

తర్వాతి కథనం
Show comments