Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ బెట్టింగ్: పార్లమెంట్ మీడియా పార్కింగ్ ఏరియాలో వ్యక్తి సూసైడ్!

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (12:10 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐపీఎల్ బెట్టింగులో పాల్గొని కోట్లాది రూపాయలు నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పార్లమెంట్‌‍కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పార్లమెంట్‌కు దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. 
 
అప్పులు బెట్టింగ్‌కు పాల్పడిన కారణంతోనే అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంటుకు సమీపంలోని మీడియా పార్కింగ్‌ ప్రాంతంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్న ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లోని శివపూర్‌కి చెందిన 39 ఏళ్ల రాందయాల్‌ వర్మగా గుర్తించారు. అతని వద్ద 23 పేజీల సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది.

బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు నష్టపోయానని, అప్పులపాలై గత్యంతరం లేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments